Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ తల్లి మా తల్లి కాదు.. కానీ, కమ్మనైన మనస్సున్న తల్లి అమ్మే కదా.. చిరు

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (15:45 IST)
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి... కరోనా కష్టకాలంలో తన వృద్దాప్యాన్ని సైతం లెక్క చేయకుండా మాస్కులు కుడుతున్నారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె గత మూడు రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి స్వయంగా దాదాపు 700 పైగా మాస్క్‌లు కుట్టారనీ, వారిని అవసరమున్నవారికి అందజేశారనీ, ఈ కష్టకాలంలో తోటి మనుషులకు తోడుగా తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె సమాజం కోసం తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారంటూ అనేక మీడియాల్లో కూడా కథనాలు వచ్చాయి. ఈ విషయం మెగా ఫ్యామిలీ దృష్టికి వెళ్లింది.
 
దీనిపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. కొన్ని ప‌త్రికా సంస్థ‌లు, మీడియా ఛానెల్స్ నా త‌ల్లి మాన‌వ‌తా దృక్ప‌థంతో ప‌ని చేస్తున్న‌ట్టు వార్తు రాశాయి. ఆ వార్తలు నిజం కాదు. ఆ ఫోటోలో క‌నిసిస్తుంది నా త‌ల్లి కాదు. కాక‌పోతే కష్టకాలంలో తోటి మనుషులకు తోడుగా ఉండేందుకు ఓ త‌ల్లి చేస్తున్న ప్ర‌య‌త్నానికి నా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే క‌దా అని చిరంజీవి ఎంతో భావోద్వేగంతో తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments