Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీతో బాగా క్లిక్ అయిన ఛార్మి... పురుషుల బట్టల వ్యాపారం స్టార్ట్

Webdunia
సోమవారం, 8 జులై 2019 (13:17 IST)
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో సీనియర్ హీరోయిన్ చార్మీ కౌర్ బాగా కనెక్ట్ అయినట్టున్నారు. ఇప్పటికే పూరీ సొంత నిర్మాణ సంస్థ పూరి టూరింగ్ టాకీస్ నిర్మాణ వ్యవహారాలను ఆమె పర్యవేక్షిస్తోంది. తాజాగా పూరి కనెక్ట్ పేరుతో మరో సంస్థను ప్రారంభించింది. దీని ద్వారా కొత్త హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేస్తోంది. 
 
ఇపుడు పూరీ జగన్నాథ్‌తో కలిసి చార్మీ సరికొత్త వ్యాపారం స్టార్ట్ చేశారు. ఆ వ్యాపార‌మే ఆన్‌లైన్‌లో బ‌ట్ట‌ల‌ను అమ్మ‌డం. ఇందులో మ‌గ‌వారి దుస్తుల‌నే అమ్ముతార‌ట‌. ఈ విష‌యాన్ని ఛార్మి త‌న ట్విట్ట‌ర్ ద్వారా చార్మి వెల్లడించింది. 
 
ఇందుకోసం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నారట. ఈ వెబ్‌సైట్ ద్వారా ముందుగా ఆర్డర్ ఇచ్చిన వారికి 30 శాం మేరకు రాయితీ ఇస్తారట. ఈ విషయాన్ని "ఇస్మార్ట్ శంకర్" ప్రి రిలీజ్ వేజుక వేదికపై నుంచి చార్మి ప్రకటిచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments