Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత ఏ ముహుర్తంలో పుట్టిందోగానీ.. దుమ్ములేపుతోంది....

Webdunia
సోమవారం, 8 జులై 2019 (13:03 IST)
హీరోయిన్ సమంత దశ తిరిగిపోయింది. ఈమె ఏ ముహూర్తంలో పుట్టిందోగానీ, పెళ్లికి ముందు... పెళ్లి తర్వాత కూడా తన హవాను కొనసాగిస్తోంది. ఫలితంగా ఆమె నటించిన ప్రతి చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. 'రంగస్థలం', 'మజిలీ' తర్వాత సమంత నటించిన చిత్రం "ఓ బేబీ". 
 
ఈ చిత్రం కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్. ఇది ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన 3 రోజుల్లోనే ఈ చిత్రం రూ.17 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. విడుదలైన తొలి ఆట నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. 
 
ఈ మౌత్ పబ్లిసిటీ కారణంగా, ఈ సినిమా వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. అలా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో ఈ సినిమా రూ.17 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో, ఈ వారాంతం వరకూ ఈ సినిమా వసూళ్ల పరంగా తన జోరును చూపించే అవకాశాలు వున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments