Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంటాక్ట్ ట్రేసింగ్‌కు సహకరించిన కరీనా - భర్త ఆచూకీ చెప్పని నటి

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (07:38 IST)
ఇటీవల కరోనా వైరస్ బారినపడిన బాలీవుడ్ నటి కరీనా కపూర్ కాంటాక్ట్ ట్రేసింగ్‌కు ఏమాత్రం సహకరించడం లేదని బాంబే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆమె భర్త, బాలీవుడ్ నటు సైఫ్ అలీ ఖానీ ఆచూకీ వివరాలను చెప్పడం లేదని వారు పేర్కొంటున్నారు. మరోవైపు, బీఎంసీ అధికారులు చేస్తున్న ఆరోపణలను కరీనా కపూర్ కొట్టిపారేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, కోవిడ్ బారినపడిన కరీనాకపూర్ నివసిస్తున్న ఇంటిని బీఎంసీ అధికారులు సీల్ చేశారు. అలాగే, ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. అయితే, తనను కాంటాక్ట్ అయిన భర్తతో పాటు ఇతరు ఆచూకీ వివరాలను చెప్పేందుకు ఆమె నిరాకరించడం లేదు. 
 
సైఫ్ అలీ ఖాన్ గురించి ఎన్నిసార్లు అడిగినా ముంబైలో లేరనే చెబుతోందని వారు అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతుందని, సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తామని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్‌లో భర్త హత్య : నమ్మశక్యంగా లేదు : డిప్యూటీ సీఎం ప్రిస్టోన్ త్యాన్‌సాంగ్

కొమ్మినేని అరెస్టు : సజ్జల వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ అభ్యంతరం

హనీమూన్‌లో భర్త హత్య : భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు

అమరావతి మహిళల దెబ్బకు గేట్లకు తాళం వేసుకున్న సాక్షి యాజమాన్యం

Honeymoon: హనీమూన్‌కి వెళ్లిన మరో నవ దంపతులు.. ఏమయ్యారో తెలియట్లేదు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments