Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిల్ప చౌదరినా మజాకా, క్లబ్బు ప్రారంభోత్సవానికి కాజల్ అగర్వాల్‌ను పిలిచి...

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (21:39 IST)
శిల్ప కేసులో పోలీసుల విచారణలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విఐపిల వద్ద డబ్బులు కొట్టేసి హైఫై లైఫ్ ఎంజాయ్ చేసిందట శిల్ప. దివినోస్ క్లబ్ ప్రారంభోత్సవానికి హీరోయిన్ కాజల్ అగర్వాల్ పిలిచిందట. అంతేకాదు కోట్ల రూపాయల ఖర్చుతో పార్టనర్‌తో కలిసి శిల్ప పార్టీ ఇచ్చిందట. 

 
ఆ పార్టీలో ర్యాంప్ పైన శిల్ప క్యాట్ వాక్ కూడా చేసిందట. కిలాడీ లేడీగా పేరు పొందిన శిల్పలో విభిన్న కోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాజల్ అగర్వాల్‌ను పిలిచి కార్యక్రమం నిర్వహించిందట. అంతేకాదు మొత్తం 200 మంది విఐపిల భార్యలను పిలిచిందట.

 
ఇలా ఒక్కొక్కటిగా శిల్ప వ్యవహారం కాస్త బయటకు వస్తుండటంతో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారుతోంది. ఇంకా పోలీసులు శిల్పకు సంబంధించిన వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌కు టీడీపీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారా? చంద్రబాబు యాన్సర్ ఏంటి?

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments