Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిల్ప చౌదరినా మజాకా, క్లబ్బు ప్రారంభోత్సవానికి కాజల్ అగర్వాల్‌ను పిలిచి...

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (21:39 IST)
శిల్ప కేసులో పోలీసుల విచారణలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విఐపిల వద్ద డబ్బులు కొట్టేసి హైఫై లైఫ్ ఎంజాయ్ చేసిందట శిల్ప. దివినోస్ క్లబ్ ప్రారంభోత్సవానికి హీరోయిన్ కాజల్ అగర్వాల్ పిలిచిందట. అంతేకాదు కోట్ల రూపాయల ఖర్చుతో పార్టనర్‌తో కలిసి శిల్ప పార్టీ ఇచ్చిందట. 

 
ఆ పార్టీలో ర్యాంప్ పైన శిల్ప క్యాట్ వాక్ కూడా చేసిందట. కిలాడీ లేడీగా పేరు పొందిన శిల్పలో విభిన్న కోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాజల్ అగర్వాల్‌ను పిలిచి కార్యక్రమం నిర్వహించిందట. అంతేకాదు మొత్తం 200 మంది విఐపిల భార్యలను పిలిచిందట.

 
ఇలా ఒక్కొక్కటిగా శిల్ప వ్యవహారం కాస్త బయటకు వస్తుండటంతో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారుతోంది. ఇంకా పోలీసులు శిల్పకు సంబంధించిన వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments