Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్‌కు తేరుకోలేని షాకిచ్చిన బాంబే హైకోర్టు

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (16:29 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు బాంబే హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్‌పై విచారణ కోసం ఈ నెల 22వ తేదీన కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. 
 
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాల రద్దుకు దేశంలోని రైతులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఈ రైతులను ఆమె ఉగ్రవాదులతో పోల్చారు. దీంతో కంగనాపై ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్‌లో ఒక సిక్కు సంస్థ ఫిర్యాదు చేసింది. 
 
ఈ పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించి కోర్టు... ఈ నెల మొదట్లో దాఖలు చేశారు. అపుడు కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ నెల 25వ తేదీ వరకు కంగనాను అరెస్టు చేయబోమని పోలీసులు కోర్టుకు తెలిపారు. 
 
ఇపుడు ఈ సమయం సమీపిస్తుండటంతో ఈ నెల 22వ తేదీన విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. దీంతో ఆ రోజన కంగనా రనౌత్ హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అయితే, రైతులను తీవ్రవాదులతో పోల్చిన కంగనా.. ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments