Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా రనౌత్‌కు తేరుకోలేని షాకిచ్చిన బాంబే హైకోర్టు

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (16:29 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు బాంబే హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్‌పై విచారణ కోసం ఈ నెల 22వ తేదీన కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. 
 
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాల రద్దుకు దేశంలోని రైతులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ చట్టాల రద్దుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఈ రైతులను ఆమె ఉగ్రవాదులతో పోల్చారు. దీంతో కంగనాపై ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్‌లో ఒక సిక్కు సంస్థ ఫిర్యాదు చేసింది. 
 
ఈ పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించి కోర్టు... ఈ నెల మొదట్లో దాఖలు చేశారు. అపుడు కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ నెల 25వ తేదీ వరకు కంగనాను అరెస్టు చేయబోమని పోలీసులు కోర్టుకు తెలిపారు. 
 
ఇపుడు ఈ సమయం సమీపిస్తుండటంతో ఈ నెల 22వ తేదీన విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. దీంతో ఆ రోజన కంగనా రనౌత్ హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అయితే, రైతులను తీవ్రవాదులతో పోల్చిన కంగనా.. ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments