Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌వాన్‌కు నివాళుల‌ర్పించిన బాల‌కృష్ణ‌

Webdunia
శనివారం, 10 జులై 2021 (13:24 IST)
Balayya-javan jaswanth
ఇటీవ‌లే కాశ్మీర్ లో తీవ్ర‌వాదుల దాడిలో పోరాటి అశువులు బాసిన జవాన్ జ‌స్వంత్ రెడ్డికి నంద‌మూరి బాల‌కృష్ణ నివాళుల‌ర్పించారు. ఆంధ్రప్రదేశ్ బాపట్లకు చెందిన జవాన్ చిన్నవయసులోనే అమరుడు అవ్వడం ఎంతో దురదృష్టకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.జమ్ము కాశ్మీర్లో తీవ్రవాదులతో పోరాడి, దేశాన్ని రక్షిస్తూ వీరమరణం చెందిన జశ్వంత్ కు భారతదేశం ఎప్పటికీ ఋణపడి ఉంటుంది అపి పేర్కొన్నారు.
 
బాల‌కృష్ణ బాధ్య‌తాయుత‌మైన ఎ.ఎల్‌.ఎ.గా వున్నారు. ఇప్ప‌టికే క‌రోనా స‌మ‌యంలో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంతోపాటు ప‌లు చోట్ల ప్ర‌జ‌ల‌కు సాయం చేస్తూనే వున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఆయ‌న న‌టిస్తున్న తాజా సినిమా అఖండ‌. ఇదికూడా దేశంలోని ద్రోహుల భ‌ర‌తం ప‌ట్టే క‌థ‌తో రూపొందుతోంది. ఇప్ప‌టికే బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాలు విజ‌య‌వంత‌మ‌య్యాయి. క‌రోనా త‌ర్వాత వీరి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమాకు మంచి క్రేజ్ వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments