Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూనకం వచ్చినట్లు ఊగిపోకండి: బాబూమోహన్ సెటైర్లు

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (22:13 IST)
ప్రకాష్ రాజ్ ప్యానల్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు నటుడు బాబు మోహన్. తిరుపతిలోని విద్యానికేతన్‌లో జరిగిన మీడియా సమావేశంలో బాబు మోహన్ మాట్లాడారు.
 
మా అసోసియేషన్‌కు నవయువకుడు వచ్చాడన్నారు నటుడు బాబూమోహన్. విష్ణుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఓడిపోయామన్న బాధ, ఆవేశంతో అడ్డు తగలవద్దన్నారు. పూనకం వచ్చినట్లు కొంతమంది మాట్లాడుతున్నారన్నారు.
 
హైస్కూల్ చదువులతో కనీస విజ్ఞానం లేని వ్యక్తులు ఉన్నత విద్య అభ్యసించిన విష్ణును విమర్సించడం హాస్యాస్పదన్నారు. మరో రెండుసార్లు విష్ణునే మా అధ్యక్షుడిగా ఎన్నికవుతాడన్నారు.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments