Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఏపీ మంత్రి ఆర్.కె.రోజా ఫ్యామిలీ

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (07:24 IST)
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సినీ నటి ఆర్.కె.రోజా శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ నగరంలోని చిరంజీవి నివాసానికి వెళ్లిన మంత్రి రోజా, ఆమె భర్త, సినీ దర్శకుడు ఆర్.కె.సెల్వమణి, వారిద్దరి పిల్లలను దంపతులకు చిరంజీవి, సురేఖ దంపతులు సాదర స్వాగతం పలికారు. 
 
చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ నటించిన "ఆచార్య" చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీంతో చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజాను చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా రోజాకు శాలువా కప్పి సన్మానించారు. 
 
అంతకుముందు ముందు రోజా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా ఆయన అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో కలుసుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటు చిరంజీవి, అటు సీఎం కేసీఆర్‌ను రోజా కలుసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments