Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరాలతో అనుష్క... ఎన్నారై మహిళగా

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (09:04 IST)
'బాహుబలి' చిత్రం తర్వాత అనుష్క శెట్టి ఎట్టకేలకు మరో చిత్రంలో నటించేందుకు సమ్మతించింది. బాహుబలి తర్వాత ఆమె నటించనున్న చిత్రం ఇదే. గత యేడాది కాలంగా కెమెరా ముందుకురాని అనుష్క ఓ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పింది. ఈ చిత్రానికి 'ఎ ఫ్లాట్', 'ముంబై 125కేఎం', 'వస్తాడు నా రాజు' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నాడు.
 
ఈ చిత్రంలో ఓ ఎన్నారై బిజినెస్ వుమెన్‌‌గా అనుష్క కనిపించనున్నట్లు సమాచారం. అంజలి, షాలినీ పాండే కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి 'సైలెన్స్' అనే పేరు ఖరారు చేశారు. మార్చి నెల చివరకు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. కథ, తన పాత్ర నచ్చడంతోనే అనుష్క ఈ చిత్రం ఒప్పుకున్నట్లు చెప్తున్నారు. 
 
సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అనుష్క కొత్త లుక్‌లో కనిపించనున్నారని, అందుకోసం చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments