Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఎన్నార్ శత జయంతి వేడుకలు: జయసుధ ఫోన్ లాక్కుంటూ ఏం మనిషివమ్మా అంటూ మోహన్ బాబు

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (20:11 IST)
ఏఎన్నార్ శత జయంతి వేడుకలు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఏఎన్నార్ గురించి వక్తలు మాట్లాడుతున్న సమయంలో సీనియర్ నటి జయసుధ తన ఫోనులో ఏదో చూస్తూ కనిపించారు. అంతే... దాన్ని చూసిన మోహన్ బాబుకి చిర్రెత్తుకొచ్చింది.
 
వెంటనే ఆమె చేతి నుంచి ఫోను లాక్కునే ప్రయత్నం చేస్తూ ఏం మనిషివమ్మా అన్నట్లు చేతితో సైగ చేసారు. అవతల ఏఎన్నార్ గురించి మాట్లాడుతూ వుంటే ఫోను చూస్తావేంటి అన్నట్లు సీరియస్ అయ్యారు. మోహన్ బాబు తన మనసులో ఏదీ దాచిపెట్టుకోరనే పేరుంది.
 
కోపం వచ్చినా ముఖం మీదే మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు కూడా అలాగే చేసేసారు. ఐతే అకస్మాత్తుగా తన చేతుల్లో నుంచి ఫోన్ లాక్కునేందుకు మోహన్ బాబు ప్రయత్నించడంతో జయసుధ ఒకింత కంగుతిన్నట్లు కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments