Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఎన్నార్ శత జయంతి వేడుకలు: జయసుధ ఫోన్ లాక్కుంటూ ఏం మనిషివమ్మా అంటూ మోహన్ బాబు

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (20:11 IST)
ఏఎన్నార్ శత జయంతి వేడుకలు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఏఎన్నార్ గురించి వక్తలు మాట్లాడుతున్న సమయంలో సీనియర్ నటి జయసుధ తన ఫోనులో ఏదో చూస్తూ కనిపించారు. అంతే... దాన్ని చూసిన మోహన్ బాబుకి చిర్రెత్తుకొచ్చింది.
 
వెంటనే ఆమె చేతి నుంచి ఫోను లాక్కునే ప్రయత్నం చేస్తూ ఏం మనిషివమ్మా అన్నట్లు చేతితో సైగ చేసారు. అవతల ఏఎన్నార్ గురించి మాట్లాడుతూ వుంటే ఫోను చూస్తావేంటి అన్నట్లు సీరియస్ అయ్యారు. మోహన్ బాబు తన మనసులో ఏదీ దాచిపెట్టుకోరనే పేరుంది.
 
కోపం వచ్చినా ముఖం మీదే మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు కూడా అలాగే చేసేసారు. ఐతే అకస్మాత్తుగా తన చేతుల్లో నుంచి ఫోన్ లాక్కునేందుకు మోహన్ బాబు ప్రయత్నించడంతో జయసుధ ఒకింత కంగుతిన్నట్లు కనిపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

మనుషుల ప్రాణాలు హరిస్తున్న వైఎస్. జగన్ వాహన శ్రేణి!!

Raja murder fallout: రాజా రఘువంశీ హత్య: పర్యాటకుల వివరాలు తప్పనిసరి.. మేఘాలయ

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

Jagan Rally: గుంటూరులో జగన్ ర్యాలీ.. కాన్వాయ్ కారు ఢీకొని వృద్ధుడు మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments