Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహ రెడ్డితో ఢిల్లీకి వెళుతున్న అల్లు అర్జున్

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (20:12 IST)
Sneha Reddy, Allu Arjun
తన భార్య స్నేహ రెడ్డితో కలిసి అల్లు అర్జున్ నేడు ఢిల్లీకి బయలుదేరారు. రేపు ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకోవడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈరోజు కనిపించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్యం అవార్డులు ప్రకటించింది. పుష్పకు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. దాని అందుకోబోతున్న నటుడిగా ఈరోజు ఎయిర్ పోర్ట్ లో చాలా ఖుషీగా కనిపించారు.

అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రాగానే ఇప్పుడు ‘పుష్ప 2’ పై అంచనాలు పెరిగిపోయాయి. పాన్ ఇండియా వైడ్ గా ప్ర‌మోష‌న్లను దర్శకుడు వినూతనముగా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మస్తున్ది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

నాలా వద్ద మహిళ మృతదేహం.. వరదల్లో కొట్టుకుపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments