Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహ రెడ్డితో ఢిల్లీకి వెళుతున్న అల్లు అర్జున్

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (20:12 IST)
Sneha Reddy, Allu Arjun
తన భార్య స్నేహ రెడ్డితో కలిసి అల్లు అర్జున్ నేడు ఢిల్లీకి బయలుదేరారు. రేపు ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకోవడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈరోజు కనిపించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్యం అవార్డులు ప్రకటించింది. పుష్పకు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. దాని అందుకోబోతున్న నటుడిగా ఈరోజు ఎయిర్ పోర్ట్ లో చాలా ఖుషీగా కనిపించారు.

అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రాగానే ఇప్పుడు ‘పుష్ప 2’ పై అంచనాలు పెరిగిపోయాయి. పాన్ ఇండియా వైడ్ గా ప్ర‌మోష‌న్లను దర్శకుడు వినూతనముగా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మస్తున్ది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments