Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు అరుదైన గౌరవం: ఎంతో గర్వంగా వుంది..

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (14:16 IST)
ప్రముఖ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా సమంత ఆహ్వానం అందుకుంది. ఈ ఫెస్టివల్‌ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో ఆగస్టు 12న ప్రారంభం కానుంది. 
 
ఈ సందర్భంగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'గతేడాది ఐఎఫ్‌ఎఫ్‌ఎంలో భాగమయ్యానని తెలిపింది. కొద్దికాలానికే భారతీయ సినిమా ప్రతినిధిగా ఒక అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రాతినిధ్యం వహించడం తనకెంతో గర్వంగా ఉందని చెప్పింది. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది.
 
కాగా, సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఆమె నటించిన 'శాకుంతలం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే పాన్‌ ఇండియా మూవీ 'యశోద' షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇక విజయ దేవరకొండకు జంటగా 'ఖుషి' సినిమాలో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments