Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు భాషల్లో అడవి శేష్ "గూఢచారి" సీక్వెల్

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (13:47 IST)
తెలుగు యువ నటుడు అడవి శేష్ వరుస చిత్రాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇటీవల "మేజర్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్మీ అధికారి మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించి ప్రేక్షకుల మనస్సులనే కాకుండా మంచి లాభాలను కూడా అర్జించారు. ఇపుడు మరో చిత్రంపై కన్నేకశారు. "గూఢచారి" సీక్వెల్ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెన్‌లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
గత 2018లో వచ్చిన "గూఢచారి" విశేష ఆదరణ పొందడమేకాకుండా లాభాలను కూడా తెచ్చిపెట్టింది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే టైటిల్‌తో ఫ్రాంచైజీ చేయాలన్న ఉద్దేశ్యంతో అడవి శేష్ ఉన్నారట. మొత్తం "క్షణం", "గూఢచారి", "మేజర్" వంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments