Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుదేవాకూ దెయ్యం పడితే...?

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (19:07 IST)
తమన్నాకు దెయ్యం పడితే ప్రభుదేవా ఎన్ని తిప్పలు పడ్డారో ‘అభినేత్రి’లో ఇప్పటికే చూసేసిన ప్రేక్షకులకు... తమన్నాతో పాటు ప్రభుదేవాకూ దెయ్యం పడితే... ఎలా ఉంటుందో సీక్వెల్‌ ‘అభినేత్రి 2’లో చూడమంటున్నారు నిర్మాతలు అభిషేక్‌ నామా, ఆర్‌. రవీంద్రన్‌. 
 
వివరాలలోకి వెళ్తే... విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్‌లో ప్రభుదేవా, తమన్నాతో పాటు నందితా శ్వేత, డింపుల్‌ హయాతి, కోవైసరళ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘‘తమిళంలో ‘దేవి’గా, తెలుగులో ‘అభినేత్రి’గా విడుదలైన హారర్‌ కామెడీ సినిమా మంచి విజయం సాధించింది. 
 
దాంతో సీక్వెల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. మే 1న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి శామ్‌ సి.ఎస్‌ సంగీత దర్శకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments