అందుకే నేను పెళ్లంటూ చేసుకోను.. సాయిపల్లవి

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (14:27 IST)
గత 2015వ సంవత్సరం అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వంలో మలయాళంలో విడుదలైన సినిమా ప్రేమమ్. ఈ సినిమాలో నివిన్, సాయిపల్లవి, మడోన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రల్లో కనిపించారు.


ఇందులో మలర్ పాత్రలో సాయిపల్లవి కనిపించింది. ఈ పాత్ర ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయిపల్లవి ప్రస్తుతం వైవిధ్యభరిత పాత్రల్లో కనిపిస్తూ.. తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. 
 
ఇటీవల సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్జీకేలో సూర్యతో సాయిపల్లవి జతకట్టింది. ఈ నేపథ్యంలో పెళ్లి గురించి సాయిపల్లవి స్పందించింది. ''నేను పెళ్లి చేసుకోను'' అంటూ బదులిచ్చింది.

ఇందుకు కారణం కూడా చెప్పింది. తాను వివాహం చేసుకుంటే తన తల్లిదండ్రులను చూసుకునే అవకాశం వుండదని.. అందుచేత ఎప్పటికీ వివాహం అంటూ చేసుకోనని స్పష్టం చేసింది సాయిపల్లవి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాలుగో తరగతి చదివే బాలిక 4వ అంతస్థు నుంచి దూకేసింది.. ఎందుకిలా? (video)

Thalapathy Vijay: మంత్రి నారా లోకేష్‌ను చూసి టీవీకే చీఫ్ విజయ్ నేర్చుకోవాలి..

పొగాకు ఉక్కుపాదం- ధూమపాన నిషేధాన్ని అమలు చేసిన మాల్దీవులు

ASI: డ్రైవర్‌కు కళ్లు కనిపించలేదా? నీళ్ల ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

భార్య, వదిన, కుమార్తెలను కత్తితో పొడిచి హత్య.. ఆపై ఉరేసుకున్న వ్యక్తి.. ఎందుకిలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments