రాజమౌళి మల్టీస్టారర్‌లో విలన్‌గా యంగ్ హీరో.. ఆయనెవరో?

బాహుబలి 2 సినిమాకు తర్వాత జక్కన్న రాజమౌళి.. మల్టీస్టారర్ సినిమాపై కన్నేశాడు. ఈ మల్టీస్టారర్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ను ఎంచుకున్నాడు. రాజమౌళి మల్టీస్టారర్‌లో చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ బాక్సర్లు

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (15:57 IST)
బాహుబలి 2 సినిమాకు తర్వాత జక్కన్న రాజమౌళి.. మల్టీస్టారర్ సినిమాపై కన్నేశాడు. ఈ మల్టీస్టారర్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ను ఎంచుకున్నాడు. రాజమౌళి మల్టీస్టారర్‌లో చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ బాక్సర్లుగా నటిస్తారని తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో..  రాజమౌళి ఈ చిత్రానికి గాను విలన్‌ను ఎంపిక చేసేందుకు సిద్ధమయ్యాడట. కథాపరంగా పవర్ ఫుల్ విలన్‌ను ఎంపిక చేయాలని జక్కన్న భావిస్తున్నాడట. ఇందుకోసం ఆడిషన్స్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 
 
జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ మల్టీస్టారర్ సినిమాకు స్క్రిప్ట్ అందించారు. ఇందులో విలన్ కోసం రాజమౌళి ఒక యంగ్ హీరోను సంప్రదించారట. ఆ హీరో అయితేనే విలన్ పాత్రకు న్యాయం జరుగుతుందని టాక్ వస్తోంది. ఆ హీరో ఎవరనే దానిపై ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అలాగే హీరోయిన్ల కోసం కూడా రాజమౌళి వేట ప్రారంభించారని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments