Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి మల్టీస్టారర్‌లో విలన్‌గా యంగ్ హీరో.. ఆయనెవరో?

బాహుబలి 2 సినిమాకు తర్వాత జక్కన్న రాజమౌళి.. మల్టీస్టారర్ సినిమాపై కన్నేశాడు. ఈ మల్టీస్టారర్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ను ఎంచుకున్నాడు. రాజమౌళి మల్టీస్టారర్‌లో చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ బాక్సర్లు

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (15:57 IST)
బాహుబలి 2 సినిమాకు తర్వాత జక్కన్న రాజమౌళి.. మల్టీస్టారర్ సినిమాపై కన్నేశాడు. ఈ మల్టీస్టారర్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ను ఎంచుకున్నాడు. రాజమౌళి మల్టీస్టారర్‌లో చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ బాక్సర్లుగా నటిస్తారని తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో..  రాజమౌళి ఈ చిత్రానికి గాను విలన్‌ను ఎంపిక చేసేందుకు సిద్ధమయ్యాడట. కథాపరంగా పవర్ ఫుల్ విలన్‌ను ఎంపిక చేయాలని జక్కన్న భావిస్తున్నాడట. ఇందుకోసం ఆడిషన్స్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 
 
జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ మల్టీస్టారర్ సినిమాకు స్క్రిప్ట్ అందించారు. ఇందులో విలన్ కోసం రాజమౌళి ఒక యంగ్ హీరోను సంప్రదించారట. ఆ హీరో అయితేనే విలన్ పాత్రకు న్యాయం జరుగుతుందని టాక్ వస్తోంది. ఆ హీరో ఎవరనే దానిపై ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అలాగే హీరోయిన్ల కోసం కూడా రాజమౌళి వేట ప్రారంభించారని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments