Webdunia - Bharat's app for daily news and videos

Install App

శర్వానంద్‌‍కు హైబ్రీడ్ పిల్లను పిక్స్ చేసిన 'ఆర్ఎక్స్100' డైరెక్టర్?

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (16:49 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సంచలన చిత్రంగా రికార్డులకెక్కిన చిత్రం "ఆర్ఎక్స్ 100". ఈ చిత్రానికి విజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తర్వాత ఇప్పటివరకు మరో చిత్రానికి దర్శకత్వం వహించలేక పోయారు. దీనికి కారణం ఆయన చెప్పిన కథ ఏ ఒక్క హీరోకి నచ్చకపోవడమే. 
 
కానీ, ఆయన చేతిలో ప్రస్తుతం మహాసముద్రం అనే పేరుతో ఓ కథ ఉంది. ఈ చిత్రం కథను విన్న యువహీరో శర్వానంద్ ఓకే చెప్పేశారట. పైగా, ఈ చిత్రంలో హీరోయిన్‌గా తొలుత సమంతను తీసుకోవాలని ప్లాన్ చేశారు. 
 
కానీ, సమంతను కాదని అదితీరావు హైదరీని బుక్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇపుడు హైబ్రీడ్ పిల్ల సాయిపల్లవి పేరును ఖరారు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ఇటీవలె ఆమెకు డైరెక్టర్ కథ వినిపించాడట. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో సాయిపల్లవి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. శర్వానంద్, సాయిపల్లవి ఇప్పటికే 'పడి పడి లేచె మనసు' సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అలాగే, సమంత - శర్వానంద్‌లు కూడా "జాను" అనే చిత్రంలో కలిసి నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా అమ్మకు కట్లపొడి, ఆకులు ఇష్టం.. ఉచిత బస్సులో వెళ్తున్నా.. వీడియో వైరల్

Lancet Study: భారత్‌ను వణికిస్తున్న మధుమేహం.. 10మందిలో నలుగురికి ఆ విషయమే తెలియదు!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబడదు.. పల్లా శ్రీనివాసరావు

అమరావతి గురించి ఏడవడం ఆపండి.. వైకాపా నేతలకు కౌంటరిచ్చిన నారాయణ

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో కుప్పకూలిపోయిన యువకుడు.. ఆ తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments