Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ 25 కోట్లకు డీల్‌... ఎన్నికల ముందైతేనే....

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (17:13 IST)
రామ్‌గోపాల్‌ వర్మ తాను తీసిన 'లక్ష్మీస్‌ ఎన్‌టిఆర్‌' చిత్రం పబ్లిసిటీ కోసం రకరకాలుగా ప్రమోషన్‌లు నిర్వహించారు. ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూలో యాభై కోట్లకు ఈ సినిమా విడుదల కాకుండా డీల్‌ కుదిరిందన్న ప్రశ్నకు.. అవన్నీ యూట్యూబ్‌ వార్తలే అని తేల్చిపారేశారు. 
 
కాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం 25 కోట్లకు వర్మతో ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు డీల్‌ కుదుర్చుకున్నట్లు శనివారంనాడు ఫిలింనగర్‌లో వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఇందుకు తగినట్లుగానే సెన్సార్‌ కార్యక్రమాలు ఇంకా జరగలేదు. ఈ నెల 29న ఎట్టిపరిస్థితిల్లోనూ రిలీజ్‌ చేస్తానని వర్మ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఇదంతా ఎన్నికల సమయంలో బెదిరించడానికేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ ఎన్నికల అనంతరం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments