వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ 25 కోట్లకు డీల్‌... ఎన్నికల ముందైతేనే....

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (17:13 IST)
రామ్‌గోపాల్‌ వర్మ తాను తీసిన 'లక్ష్మీస్‌ ఎన్‌టిఆర్‌' చిత్రం పబ్లిసిటీ కోసం రకరకాలుగా ప్రమోషన్‌లు నిర్వహించారు. ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూలో యాభై కోట్లకు ఈ సినిమా విడుదల కాకుండా డీల్‌ కుదిరిందన్న ప్రశ్నకు.. అవన్నీ యూట్యూబ్‌ వార్తలే అని తేల్చిపారేశారు. 
 
కాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం 25 కోట్లకు వర్మతో ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు డీల్‌ కుదుర్చుకున్నట్లు శనివారంనాడు ఫిలింనగర్‌లో వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఇందుకు తగినట్లుగానే సెన్సార్‌ కార్యక్రమాలు ఇంకా జరగలేదు. ఈ నెల 29న ఎట్టిపరిస్థితిల్లోనూ రిలీజ్‌ చేస్తానని వర్మ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఇదంతా ఎన్నికల సమయంలో బెదిరించడానికేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ ఎన్నికల అనంతరం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments