Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ 25 కోట్లకు డీల్‌... ఎన్నికల ముందైతేనే....

Webdunia
శనివారం, 23 మార్చి 2019 (17:13 IST)
రామ్‌గోపాల్‌ వర్మ తాను తీసిన 'లక్ష్మీస్‌ ఎన్‌టిఆర్‌' చిత్రం పబ్లిసిటీ కోసం రకరకాలుగా ప్రమోషన్‌లు నిర్వహించారు. ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూలో యాభై కోట్లకు ఈ సినిమా విడుదల కాకుండా డీల్‌ కుదిరిందన్న ప్రశ్నకు.. అవన్నీ యూట్యూబ్‌ వార్తలే అని తేల్చిపారేశారు. 
 
కాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం 25 కోట్లకు వర్మతో ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు డీల్‌ కుదుర్చుకున్నట్లు శనివారంనాడు ఫిలింనగర్‌లో వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఇందుకు తగినట్లుగానే సెన్సార్‌ కార్యక్రమాలు ఇంకా జరగలేదు. ఈ నెల 29న ఎట్టిపరిస్థితిల్లోనూ రిలీజ్‌ చేస్తానని వర్మ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఇదంతా ఎన్నికల సమయంలో బెదిరించడానికేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ ఎన్నికల అనంతరం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments