Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

దేవీ
శనివారం, 3 మే 2025 (08:34 IST)
Vijay Deverakonda
హీరో విజయదేవరకొండ తమ మనోభావాలను కించపరిచేట్లుమాట్లాడాడని అందుకే ఆయనపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఓ రాజకీయ పార్టీ కోరుతోంది. వివరాల్లోకి వెళితే...
 
హీరో సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరైన సినీ నటుడు విజయ్ దేవరకొండ, గిరిజనుల గురించి మాట్లాడుతూ,"500 సంవత్సరాల క్రితం వారు బుద్ధి లేకుండా, మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా కొట్టుకున్నారు" అని వ్యాఖ్యానించారు. మా జాతి బిడ్డలను పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చి, గిరిజనుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం. నవోదయం పార్టీ (తెలంగాణ) తీవ్రంగా ఖండిస్తుంది. సినీ నటుడు విజయ్ దేవరకొండపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి.
 
నవోదయం పార్టీ తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ శివశంకర్ పటేల్ ఓ ప్రకటనలో నేడు పేర్కొన్నారు. అదేవిధంగా హైదరాబాద్ లోని సినిమా వారికి కేటాయించిన చిత్రపురి కాలనీలో చాలా అవకతవకలు జరిగాయనీ, నిన్ననే దీక్ష చేపట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అందుకే ఆదివారంనాడు రిలే నిరాహారదీక్ష చేపటనున్నట్లు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments