Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

దేవీ
శనివారం, 3 మే 2025 (08:34 IST)
Vijay Deverakonda
హీరో విజయదేవరకొండ తమ మనోభావాలను కించపరిచేట్లుమాట్లాడాడని అందుకే ఆయనపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఓ రాజకీయ పార్టీ కోరుతోంది. వివరాల్లోకి వెళితే...
 
హీరో సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరైన సినీ నటుడు విజయ్ దేవరకొండ, గిరిజనుల గురించి మాట్లాడుతూ,"500 సంవత్సరాల క్రితం వారు బుద్ధి లేకుండా, మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా కొట్టుకున్నారు" అని వ్యాఖ్యానించారు. మా జాతి బిడ్డలను పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చి, గిరిజనుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం. నవోదయం పార్టీ (తెలంగాణ) తీవ్రంగా ఖండిస్తుంది. సినీ నటుడు విజయ్ దేవరకొండపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి.
 
నవోదయం పార్టీ తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ శివశంకర్ పటేల్ ఓ ప్రకటనలో నేడు పేర్కొన్నారు. అదేవిధంగా హైదరాబాద్ లోని సినిమా వారికి కేటాయించిన చిత్రపురి కాలనీలో చాలా అవకతవకలు జరిగాయనీ, నిన్ననే దీక్ష చేపట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అందుకే ఆదివారంనాడు రిలే నిరాహారదీక్ష చేపటనున్నట్లు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments