Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత, సాయిపల్లవి ప్రాసిట్యూట్స్ : మహిళా విశ్లేషకులు ఘాటు విమర్శ

దేవీ
శనివారం, 3 మే 2025 (06:55 IST)
Samantha, Saipallavi
దేశంలో వక్ఫ్ బిల్లుపై తీవ్రంగా చర్చ జరుగుతుండగా, ఒక్కసారిగా కశ్మీర్ లోని పహెల్గామ్ టెర్రరిస్ట్ ఎటాక్ జరిగింది. దీనికి ధానికి ఏమైనా సంబంధం వుందా అంటూ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. సమంత, సాయిపల్లవి, ప్రకాష్ రాజ్, షారూఖ్ ఖాన్ వంటివారు పోస్ట్ చేసిన వివరాలకు కొందరు మహిళలు విశ్లేషించగా, దానిని బిజెపి తెలంగాణ యూట్యూబ్ లో ప్రచారం చేస్తోంది. వివరాల్లోకి వెళితే..
 
women analysts
కాశ్మీర్ లో ఇటీవల జరిగిన పహల్గామ్ దాడిలో ఎవరు హిందూ, ఎవరు ముస్లిం అంటూ పర్యాటకులను అడిగి కాల్చిచంపిన టెర్రరిస్టుల గురించి అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ లోని ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడిందని స్పష్టం కూడా చేసింది. ఇటీవలే కేంద్ర నిఘా సంస్థలు కూడా రూఢీ చేశాయి. దేశం యావత్తూ ఈ హటాత్ పరిణామానికి నివ్వెరపోతే కొందరు మాత్రం పాకిస్తాన్ కు సపోర్ట్ గా మాట్లాడిన సందర్భాలున్నాయి. దేశ ప్రధాని సైతం పాకిస్తాన్ కు ప్రవహించే నదిని కట్టడిచేసి నీళ్ళు ఆపేసినట్లు ప్రకటించారు. దీనిపై రకరకాలుగా పలువురు స్పందించారు. 
 
వారిలో చలనచిత్రరంగానికి చెందిన కథానాయిక సమంత, సాయిపల్లవి కూడా వున్నారు. దీనిపై తెలంగాణకు చెందిన మహిళా నాయకురాలు తన ఛానల్ లో ఘాటుగా స్పందించారు. దీనిని బిజెపి బాగా ప్రచారం చేస్తోంది. అసలు వీరిని హీరోయిన్లు అని పిలవడం కరెక్ట్ కాదు. క్షాత్ర తేజం వుంటే హీరోయిజం అంటారు. అది వారిలో లేదు. కేవలం నటీమణీలు మాత్రమే. ప్రధాని మోదీగారు నీళ్ళు ఆపితే, ఆమె ఏమందో తెలుసా.. నీళ్ళు నది తాగదు. పండ్లు చెట్లు తినవట. అందుకే పాకిస్తాన్ కు భారత్ నీళ్ళు ఇవ్వాలని మాట్లాడింది.
 
మరో నటి సాయిపల్లవి... నాలుగైదు దిక్కుమాలిన సినిమాలు చేసింది. మన డబ్బులతో లావిష్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. చేసుకోమనండి ఎవరూ కాదనను. కానీ.. గోరక్ష చేసేవాల్ళు టెర్రిస్లులట. గోవునుచంపడానికి తసుకుపోతున్నవారిని తన్నితే వారు టెర్రరిస్టులట. అంతేకాకుండా భారత్ దేశానికి పాకిస్తాన్ ఎలా శ్రతువో, పాకిస్తాన్ కూ భారత్ శత్రువట. మొన్న కాశ్మీర్ లో జరిగిన ఘటనలో హిందూ, ముస్లిం ఎవరు అని అడిగి మరీ చంపేస్తే, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు. ఈ దేశం నచ్చకపోతే వేరే దేశానికి వెళ్ళిపోండి.. అంటూ ఘాటుగా ఆమె స్పందించారు.
 
ఇంకా ఆమె మాట్లాడు. ఈ ఇద్దరూ నటీమణులు ఒల్ళు చూపించుకుని పైసలు సంపాదించుకునే ప్రాసిట్యూట్స్. సమంత ఓ సినిమాలో.. ఊ.. అంటావా... అనే పాటకు డాన్స్ చేసింది. ఒళ్ళు కనపడేట్లు డ్రెస్ వేసుకుంది. ఆ పాటలో జనాలకు ఏమైనా జ్నానం వచ్చిందా? రెడ్ లైట్ ఏరియాలోని వారిని చూస్తే ఎటువంటి ఫీలింగ్ కలుగుతుందో అలా చూసేవారికి వచ్చింది. 
 
ఇక సాయిపల్లవి కూడా ఆమె ఎగిరి డాన్స్ చేస్తే.. హోయలు కనిపిస్తున్నాయా? లేదా? చెప్పండి. ఆమె చేసిన పాటను చూసి జ్నానం ఏమీ రాలేదు. దయచేసి భారత్ ఇష్టం లేకపోతే వేరే దేశానికి వెళ్ళిపోండి.. అంటూ బిజెపి నాయకులు ఘాటుగా స్పందించారు.
 
సాయిపల్లవి గతంలో విరాటపర్వం సినిమా చేసినప్పుడు పబ్లిసిటీలో భాగంగా.. టెర్రరిజం, నగ్జలిజం టాపిక్ పై మాట్లాడుతూ, ఇండియా, పాకిస్తాన్ ఒకరికొకరు శత్రువులు.. అంటూ ఈ హింస ఏమిటి? అంటూ మాట్లాడింది. ఇప్పుడు దానిని ఈ పెహెల్గాం ఇష్యూకు జోడిస్తూ, కొందరు వీడియో చేశారు.
 
పహెల్గామ్ ఘటనపై ప్రకాష్ రాజ్, షారూఖ్ ఖాన్ లు కూడా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ లకు రావులమ్మ అనే విశ్లేషకురాలు కూడా ఘాటుగా స్పందిస్తూ, అసలు వీరు పాకిస్తాన్ ఏజెంట్లా.. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దేశమంతా చర్చ జరుగుతున్నప్పుడు ఈ టెర్రరిస్టు ఎటాక్ వెనుక లింక్ ఏమైనా వుందా? అంటూ విశ్లేషించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments