సాయి పల్లవి ఆ మాట అనేసరికి ఆమెతో నటించలేకపోయా: వరుణ్ తేజ్

ఐవీఆర్
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (14:40 IST)
వరుణ్ తేజ్-సాయిపల్లవి జంట పేర్లు చెప్పగానే మనకు ఫిదా చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో వారిద్దరి నటన సూపర్బ్. మళ్లీ వారి కాంబినేషన్లో చిత్రం వస్తే బాగుంటుందని మెగా అభిమానులతోపాటు సాయిపల్లవి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు. కానీ అది రూపుదిద్దుకోలేదు. వాస్తవానికి వరుణ్ తేజ్-సాయి పల్లవి ఇద్దరూ దీనికి కారణం అని తెలుస్తోంది.
 
అసలు విషయం ఏంటయా అంటే... ఆమధ్య ఇద్దరూ కలిసి నటించేందుకు గాను ఓ స్టోరీని విన్నారట. ఐతే ఆ స్టోరీ ఫిదాను మించి లేదనిపించిందట. దాంతో భవిష్యత్తులో ఫిదా చిత్రాన్ని మించిన స్టోరీ వస్తేనే ఇద్దరూ కలిసి నటించాలని నిర్ణయించుకున్నారట. ఈ కారణం వల్లనే వరుణ్ తేజ్-సాయి పల్లవి ఇద్దరూ ఫిదా చిత్రం తర్వాత కలిసి నటించలేకపోయారట.
 
వరుణ్ తేజ్ రాబోయే చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా నటించగా జంటగా మానుషి చిల్లర్ నటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Stray Dogs: వీధికుక్కలతో తంటాలు.. వరంగల్‌లో వ్యక్తిని వెంబడించాయి.. డ్రైనేజీలో పడి మృతి

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments