Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న మల్టీస్టారర్.. చెర్రీకి, ఎన్టీఆర్‌లకు పారితోషికం లేదా?

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (15:55 IST)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధమవుతోంది. రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ సినిమాలో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వీరు భారీగా పారితోషికం పుచ్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరికి చెరొక రూ.30 కోట్ల పారితోషికం అందేలా చూస్తారని టాక్. ఈ సినిమాకు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. 
 
భారీ బడ్జెట్ సినిమా కావడంతో పనిచేసే చీఫ్ టెక్నీషియన్స్‌కి, నటీనటులకు.. రాజమౌళితో సహా ఎవరికీ రెమ్యునరేషన్ ఇవ్వకుండా లాభాల్లో వాటా తీసుకునేలా ప్లాన్ చేశాడు నిర్మాత డివివి దానయ్య. ఈ లెక్కన హీరోలకి ఎంత వస్తుందనే విషయంపై రూ.30 కోట్లు వస్తుందని టాక్. సినిమా బిజినెస్‌ని బట్టి చరణ్, ఎన్టీఆర్‌లకి చెరొక రూ.30 కోట్ల రెమ్యునరేషన్ అందే అవకాశాలు ఉన్నాయి. 
 
రాజమౌళికి ఎలా లేదన్నా.. రూ.50-60 కోట్లు వరకు వచ్చే అవకాశం వుంది. సినిమా హక్కులు గనుక ఊహించినదానికంటే ఎక్కువ మొత్తాలకి అమ్ముడైతే అప్పుడు పారితోషికం మరింత పెరిగే అవకాశం ఉంది. నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments