Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్న మల్టీస్టారర్.. చెర్రీకి, ఎన్టీఆర్‌లకు పారితోషికం లేదా?

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (15:55 IST)
ప్రముఖ దర్శకుడు రాజమౌళి మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధమవుతోంది. రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ సినిమాలో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వీరు భారీగా పారితోషికం పుచ్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరికి చెరొక రూ.30 కోట్ల పారితోషికం అందేలా చూస్తారని టాక్. ఈ సినిమాకు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. 
 
భారీ బడ్జెట్ సినిమా కావడంతో పనిచేసే చీఫ్ టెక్నీషియన్స్‌కి, నటీనటులకు.. రాజమౌళితో సహా ఎవరికీ రెమ్యునరేషన్ ఇవ్వకుండా లాభాల్లో వాటా తీసుకునేలా ప్లాన్ చేశాడు నిర్మాత డివివి దానయ్య. ఈ లెక్కన హీరోలకి ఎంత వస్తుందనే విషయంపై రూ.30 కోట్లు వస్తుందని టాక్. సినిమా బిజినెస్‌ని బట్టి చరణ్, ఎన్టీఆర్‌లకి చెరొక రూ.30 కోట్ల రెమ్యునరేషన్ అందే అవకాశాలు ఉన్నాయి. 
 
రాజమౌళికి ఎలా లేదన్నా.. రూ.50-60 కోట్లు వరకు వచ్చే అవకాశం వుంది. సినిమా హక్కులు గనుక ఊహించినదానికంటే ఎక్కువ మొత్తాలకి అమ్ముడైతే అప్పుడు పారితోషికం మరింత పెరిగే అవకాశం ఉంది. నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments