Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీళ్ళు పెట్టుకున్న అనుపమ పరమేశ్వరన్, ఎందుకు, ఏమైంది?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:30 IST)
అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఇంటిలోనే ఉంటోంది. ఆమె ఒక్కరే కాదు హీరోయిన్లు అందరూ ఇంట్లోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి చెందుతూ ప్రజలు చనిపోతుండటం అందరినీ బాధిస్తోంది. అలాంటి ఘటనలు చూస్తే సున్నిత మనస్కులు మరింత చలించిపోతారు.
 
మన దేశంలో కాకున్నా ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాల్లో గుట్టలు గుట్టలుగా శవాలు పడి ఉండడాన్ని వాట్సాప్‌ల ద్వారా చూసిందట అనుపమ పరమేశ్వరన్. దీంతో ఒక్కసారిగా కన్నీళ్లు ఆపుకోలేక బోరున విలపించేశారట.
 
తన ఆవేదనను చిన్నపాటి వీడియో చేసి తన స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపించిందట. ఇలాంటి మరణాలు ఎవరికీ రాకూడదు. మీరందరూ ఇళ్ళలోనే ఉండడండి. సేఫ్‌గా ఉండండి అంటూ అనుపమ ఆ వీడియో ద్వారా సందేశం పంపించిందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments