Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీళ్ళు పెట్టుకున్న అనుపమ పరమేశ్వరన్, ఎందుకు, ఏమైంది?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:30 IST)
అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం ఇంటిలోనే ఉంటోంది. ఆమె ఒక్కరే కాదు హీరోయిన్లు అందరూ ఇంట్లోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి చెందుతూ ప్రజలు చనిపోతుండటం అందరినీ బాధిస్తోంది. అలాంటి ఘటనలు చూస్తే సున్నిత మనస్కులు మరింత చలించిపోతారు.
 
మన దేశంలో కాకున్నా ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాల్లో గుట్టలు గుట్టలుగా శవాలు పడి ఉండడాన్ని వాట్సాప్‌ల ద్వారా చూసిందట అనుపమ పరమేశ్వరన్. దీంతో ఒక్కసారిగా కన్నీళ్లు ఆపుకోలేక బోరున విలపించేశారట.
 
తన ఆవేదనను చిన్నపాటి వీడియో చేసి తన స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపించిందట. ఇలాంటి మరణాలు ఎవరికీ రాకూడదు. మీరందరూ ఇళ్ళలోనే ఉండడండి. సేఫ్‌గా ఉండండి అంటూ అనుపమ ఆ వీడియో ద్వారా సందేశం పంపించిందట. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments