Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య ప్లేస్‌లో వెంకీ కాదు రవితేజ

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:18 IST)
మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ రీమేక్ రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ దక్కించుకుంది. ఇందులో నందమూరి బాలకృష్ణ - దగ్గుబాటి రానా నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో ఈ మూవీ రావడం ఖాయం అనుకున్నారు. 
 
అయితే.. బాలయ్య ఈ రీమేక్ విషయంలో అంతగా ఆసక్తి చూపించకపోవడంతో వేరే హీరోను చూస్తున్నారని మరో వార్త వచ్చింది. ఆ తర్వాత బాలయ్య ప్లేస్‌లో వెంకీ రానున్నాని టాలీవుడ్లో టాక్ వినిపించింది. అయితే.. సురేష్‌ బాబు వెంకీ - రానా కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు కానీ సెట్ కాలేదు. అయితే.. ఈ కథతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేస్తారనుకున్నారు. 
 
కానీ.. వెంకీకి ఈ సినిమా సెట్ కాదనే ఉద్దేశ్యంతో వెంకీ కాకుండా మరో హీరో కోసం ట్రై చేస్తున్నారని తెలిసింది. ఆ హీరో ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ అని తెలిసింది. ఈ కథ విని రవితేజ ఓకే చెప్పారని టాక్. ఈ సినిమాని సుధీర్ వర్మ డైరెక్ట్ చేయనున్నారని.. త్వరలోనే అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments