Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (19:49 IST)
YS Avinash Reddy
తెలంగాణ హైకోర్టులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పూర్తి వివరాల్ని తమ ముందు ఉంచాలని బెంచ్ ఆదేశించింది. 
 
మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును లోతుగా విచారిస్తున్న సీబీఐ... మరోసారి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీస్ పంపింది. అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడం ఇది ఐదో సారి. ఈసారి ఆయన్ని అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని తెలుస్తోంది.
 
అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర రెడ్డిని అరెస్టు చేశారు సీబీఐ అధికారులు.. ఆయన నుంచి సేకరించిన సమాచారంతో.. ఇవాళ అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తారని తెలుస్తోంది. ఆ క్రమంలో ఆయన్ని కూడా అరెస్టు చేస్తారనీ.. సీబీఐ దూకుడు చూస్తుంటే.. అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments