Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానేరు డ్యాంలో యువతి మృతదేహం.. ఏం జరిగింది..?

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (12:03 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. రోజు రోజుకీ మహిళపై దాడులు, అత్యాచారాలు, హత్యలతో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా మానేరు డ్యాంలో ఓ యువతి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఓ గుర్తు తెలియ‌ని యువ‌తి శవం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు డ్యాంలో ల‌భ్య‌మైంది. 
 
యువతి మృతి పై పలు అనుమానాలున్నాయ‌ని స్థానికులు అంటున్నారు. ఆ యువతిపై దాడి జరిగిందా లేకుంటే అత్యాచారం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
అంతేగాకుండా ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడిందా ? లేక ఆమెను ఎవరైనా హత్య చేసి లోయర్ మానేరు డ్యాంలో పడేశారా అనేది తేలాల్చి వుంది. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments