Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానేరు డ్యాంలో యువతి మృతదేహం.. ఏం జరిగింది..?

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (12:03 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. రోజు రోజుకీ మహిళపై దాడులు, అత్యాచారాలు, హత్యలతో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా మానేరు డ్యాంలో ఓ యువతి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఓ గుర్తు తెలియ‌ని యువ‌తి శవం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు డ్యాంలో ల‌భ్య‌మైంది. 
 
యువతి మృతి పై పలు అనుమానాలున్నాయ‌ని స్థానికులు అంటున్నారు. ఆ యువతిపై దాడి జరిగిందా లేకుంటే అత్యాచారం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
అంతేగాకుండా ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడిందా ? లేక ఆమెను ఎవరైనా హత్య చేసి లోయర్ మానేరు డ్యాంలో పడేశారా అనేది తేలాల్చి వుంది. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments