Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద సాయం చేయాలంటూ ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (11:59 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల అపారమైన నష్టం వాటిల్లిందని, ఈ నష్టాన్ని ఆదుకోవాలని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా, తక్షణ సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 
 
అలాగే, వరద బాధిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రూ.6.54 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన గుర్తుచేశారు. 
 
ముఖ్యంగా నాలుగు ప్రధాన జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైందని, పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నారు. తిరుపతి, తిరుమల, నెల్లూరు మదనపల్లె, రాజంపేట వంటి ప్రాంతాలు నీట మునిగాయని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments