Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద సాయం చేయాలంటూ ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (11:59 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల అపారమైన నష్టం వాటిల్లిందని, ఈ నష్టాన్ని ఆదుకోవాలని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా, తక్షణ సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 
 
అలాగే, వరద బాధిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రూ.6.54 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన గుర్తుచేశారు. 
 
ముఖ్యంగా నాలుగు ప్రధాన జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైందని, పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నారు. తిరుపతి, తిరుమల, నెల్లూరు మదనపల్లె, రాజంపేట వంటి ప్రాంతాలు నీట మునిగాయని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments