Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద సాయం చేయాలంటూ ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (11:59 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల అపారమైన నష్టం వాటిల్లిందని, ఈ నష్టాన్ని ఆదుకోవాలని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా, తక్షణ సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 
 
అలాగే, వరద బాధిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రూ.6.54 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన గుర్తుచేశారు. 
 
ముఖ్యంగా నాలుగు ప్రధాన జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైందని, పలు ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు పేర్కొన్నారు. తిరుపతి, తిరుమల, నెల్లూరు మదనపల్లె, రాజంపేట వంటి ప్రాంతాలు నీట మునిగాయని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments