క్రిప్టో కరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం.. ఉభయసభల్లో బిల్లు!

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (11:32 IST)
ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీకి ఆదరణ నానాటికీ పెరిగిపోతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా, ఈ నెల 29వ తేదీన ప్రారంభమై డిసెంబరు 23వ తేదీ వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అలాగే, మొత్తం 26 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. 
 
క్రిప్టో కరెన్సీపై ప్రవేశ పెట్టే బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందితే పలు అధికారిక డిజిటల్ కరెన్సీ భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, అన్ని క్రిప్టో కరెన్సీలపై కేంద్రం నిషేధం విధించే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 
 
ఇదిలావుంటే, క్రిప్టో కరెన్సీని ఆదరిస్తున్న దశాల్లో భారత్ కూడా మూడు స్థానాల్లో నిలుస్తుంది. భారత్‌లో సుమార్ పది కోట్ల మేరకు క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments