Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీప కాంతులతో ప్రకాశించిన లోవ తలుపులమ్మ దేవస్థానం

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (11:23 IST)
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవ తలుపులమ్మ అమ్మవారి  దేవస్థానం దీప కాంతులతో ప్రకాశించింది. తలుపులమ్మ దేవస్థానంలో పంచలోహాల విగ్రహాల మండపం వద్ద దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూలవిరాట్టుకు వేద పండితులు వేదోక్తంగా  పూజలు నిర్వహించి, అమ్మవారికి ప్రీతి పాత్రులయ్యారు. అనంతరం ఓం, స్వస్తిక్ ,పద్మం, శివలింగాకారం, రూపాల్లో భక్తులు  జ్యోతులను ప్రజ్వలన చేశారు. 
 
 
శివలింగాకారం జ్యోతులను ప్రజ్వలింపజేసి సాక్షాత్తు ఆ పరమేశ్వరుని సాక్షాత్కరించారు.  ఈ దీపోత్సవ కార్యక్రమం లో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించి అమ్మవారి పట్ల తమ భక్త ప్రవక్తలను చాటుకున్నారు. ఈ దీపోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న భక్తులు అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు. అమ్మవారిని భక్తులు కనులారా దర్శించుకుని తన్మయులయ్యారు. అనంతరం దూప దీప నైవేద్యాలు సమర్పించి హారతులు అందజేశారు. భ‌క్తులు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments