Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ సిలిండరుపై రూ.300 నగదు రాయితీ

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (11:17 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు వంట గ్యాస్ సిలిండర్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. వాణిజ్య సిలిండర్ ధర అయితే చుక్కలను తాకుతుంది. అలాగే, సాధారణ వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా వెయ్యికి చేరువైంది. ఇది సామాన్య ప్రజలకు పెనుభారంగా మారింది. ఈ నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండరుపై రూ.300 వరకు రాయితీ ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 
కొంతకాలం క్రితం వరకు రూ.594కు లభించిన డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.834 ధరకు కొన్ని చోట్ల లభిస్తుండగా మరికొన్ని చోట్ల రూ.1000 వరకు పలుకుతోంది అయితే, గతంలో వచ్చే నగదు రాయితీని కేంద్రం అమాంతం తగ్గించింది. ఇపుడు కేవలం రూ.20 లేదా రూ.30 మాత్రమే వస్తుంది. అయితే, ఇపుడు రూ.300 వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. 
 
అదెలాగంటే... సబ్సీడీ ఖాతాను ఆధార్ నంబరుతో లింక్ చేయడం వల్ల ధరల పెంపు వల్ల సామాన్య ప్రజానీకానికి ఉపశమనం కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా గరిష్ట ప్రయోజాలు పొందవచ్చని పేర్కొంది. గతంలో రూ.174 నగదు సబ్సీడీ ఇస్తుండగా ఇపుడు ఈ మొత్తాన్ని రూ.312కు పెంచింది. అయితే, గ్యాస్ నంబరును విధిగా ఆధార్ నంబరుతో అనుసంధానం చేయాల్సి వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్

వినోదం కోసం మ్యాడ్ మ్యాక్స్ స్క్వేర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments