గ్యాస్ సిలిండరుపై రూ.300 నగదు రాయితీ

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (11:17 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు వంట గ్యాస్ సిలిండర్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. వాణిజ్య సిలిండర్ ధర అయితే చుక్కలను తాకుతుంది. అలాగే, సాధారణ వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా వెయ్యికి చేరువైంది. ఇది సామాన్య ప్రజలకు పెనుభారంగా మారింది. ఈ నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండరుపై రూ.300 వరకు రాయితీ ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 
కొంతకాలం క్రితం వరకు రూ.594కు లభించిన డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.834 ధరకు కొన్ని చోట్ల లభిస్తుండగా మరికొన్ని చోట్ల రూ.1000 వరకు పలుకుతోంది అయితే, గతంలో వచ్చే నగదు రాయితీని కేంద్రం అమాంతం తగ్గించింది. ఇపుడు కేవలం రూ.20 లేదా రూ.30 మాత్రమే వస్తుంది. అయితే, ఇపుడు రూ.300 వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. 
 
అదెలాగంటే... సబ్సీడీ ఖాతాను ఆధార్ నంబరుతో లింక్ చేయడం వల్ల ధరల పెంపు వల్ల సామాన్య ప్రజానీకానికి ఉపశమనం కల్పించాలని కేంద్రం భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా గరిష్ట ప్రయోజాలు పొందవచ్చని పేర్కొంది. గతంలో రూ.174 నగదు సబ్సీడీ ఇస్తుండగా ఇపుడు ఈ మొత్తాన్ని రూ.312కు పెంచింది. అయితే, గ్యాస్ నంబరును విధిగా ఆధార్ నంబరుతో అనుసంధానం చేయాల్సి వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments