Webdunia - Bharat's app for daily news and videos

Install App

కు.ని. ఆపరేషన్ కోసం వచ్చిన మహిళలకు మత్తిచ్చి వదిలేసిన వైద్యులు

Webdunia
ఆదివారం, 27 మార్చి 2022 (16:47 IST)
తెలంగాణా రాష్ట్రంలో వైద్యు నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆస్పత్రికి వచ్చిన పలువురు మహిళలకు వైద్యులు మత్తుమందిచ్చి వదిలేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తుర్కపల్లి, రాజపేట మండలాలకు చెందిన మహిళలను ఆశా వర్కర్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. మొత్తం 20కి చేరిపోయింది. వీరందరికీ మత్తిచ్చి పడుకోబెట్టారు. 
 
మిగిలినవారికి ఆపరేషన్ చేయలేమని రేపు రావాలంటూ సూచించారు. అయితే, మిగతా మహిళలు తమకు కూడా ఇపుడే ఆపరేషన్ చేయాలంటూ పట్టుబట్టాటుర. దీంతో ఆస్పత్రి వైద్యులు అసలు ఎవరికీ ఆపరేషన్ చేసేది లేదంటూ మత్తు మందిచ్చిన మహిళలను మధ్యలోనవే వదిలివేసి వెళ్లిపోయారు. దీంతో వైద్య సిబ్బందితో కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఈ విషయం పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలేం జరిగిందంటూ ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments