Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాయ‌త్‌సాగ‌ర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం..

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (15:19 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతూనే వున్నాయి. వయోబేధాలు లేకుండా ఎక్కడపడితే అక్కడ అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్, రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని హిమాయ‌త్‌సాగ‌ర్‌లో బుధ‌వారం రాత్రి దారుణం జ‌రిగింది. 
 
పోలీసు అకాడ‌మీ వ‌ద్ద వేచి ఉన్న ఓ మ‌హిళ‌ను ఆటోలో వ‌చ్చిన ముగ్గురు వ్య‌క్తులు కిడ్నాప్ చేశారు. అనంత‌రం ఆమెను హిమాయ‌త్ సాగ‌ర్‌కు సమీపంలో నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఆ త‌ర్వాత మ‌హిళ వ‌ద్ద ఉన్న న‌గ‌దు, బంగారు ఆభ‌ర‌ణాల‌ను దొంగిలించి రోడ్డుపైన వ‌దిలేసి వెళ్లిపోయారు. 
 
ఈ ఘటనపై బాధితురాలు రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోలీసు అకాడ‌మీ నుంచి హిమాయ‌త్ సాగ‌ర్ వ‌ర‌కు ఉన్న సీసీటీవీ ఫుటేజీల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments