Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళా కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ

మహిళా కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ
, బుధవారం, 13 అక్టోబరు 2021 (14:20 IST)
తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళా కార్పొరేటర్‌ భర్తను మరో మహిళ చెప్పుతో కొట్టింది. నగరంలోని 40వ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్‌ భర్త తమ కూతురిని మోసం చేశాడంటూ ఆరోపించిన ఆ మహిళ బుధవారం కార్పొరేటర్‌ ఇంటికి వెళ్లి ఆందోళనకు దిగింది. 
 
ఈ సందర్భంగా తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కార్పొరేటర్‌ భర్త.. బాధిత మహిళ తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే కార్పొరేటర్‌ భర్తను బాధితురాలి తల్లి చెప్పుతో కొట్టింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్రా కేసు: పాముతో కరిపించి హత్య.. భర్తకు రెండు జీవిత ఖైదులు