Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లై తొమ్మిది ఏళ్ళు గడిచినా.. వరకట్నం వేధింపులు ఆగలేదు.. అంతే..?

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (10:44 IST)
పెళ్లై తొమ్మిది ఏళ్ళు గడిచినా.. వరకట్నం వేధింపులు ఆగలేదు.. అంతే.. ఆ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనకాపల్లి టౌన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గాంధీనగరం ఇన్కమ్ టాక్స్ వీధికి చెందిన నవ్యగీత 29 గోల్కొండ మండలం కృష్ణదేవిపేట కు చెందిన ప్రైవేట్ స్కూల్ టీచర్ దేవర నాగేశ్వరరావుతో 2011 లో వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్న నాటి నుండి నాగేశ్వరరావు తన భార్య ను నిత్యం వరకట్నం కోసం వేధిస్తూ ఉండేవాడు.
 
9 ఏళ్లు గడిచినా ఇంకా ఆ వేధింపులు తగ్గలేదు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన నవ్యగీత ఇంట్లో పురుగుల మందు తాగి అస్వస్థకు గురైంది. దాంతో ఆమెని విశాఖపట్నం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments