Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష - టీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (08:29 IST)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్షలు ఆదివారం దేశ వ్యాప్తంగా జరుగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటలకు తొలి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ జరుగనుంది. 
 
ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 50 వేల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం హైదరాబాద్, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 
మరోవైపు, పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులను అనుమతించరు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ఆడ్మిట్ కార్డు విధిగా చూపించాల్సివుంటుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. కాగా, ఈ పరీక్షా ఫలితాలను నెల రోజుల లోపు విడుల చేసేలా ప్లాన్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments