టీ24 టికెట్‌ ధర పెంపు.. రూ.100 నుంచి రూ.120కి అప్

Webdunia
శనివారం, 21 మే 2022 (12:13 IST)
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి బ్యాడ్ న్యూస్. ఇకపై రూ.100 చెల్లించి గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో 24 గంటలు ఎక్కడికైనా ప్రయాణించే టీ24 టికెట్‌ ధరను ఆర్టీసీ పెంచింది. దాన్ని రూ.120కు పెంచుతూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
 
శుక్రవారం నుంచి పెంచిన ధర అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఇటీవల టికెట్లు, పాస్​ల ధరలు కూడా పెరిగాయని, దీంతోనే టీ24 టికెట్‌ చార్జీని పెంచినట్లు ఆర్టీసీ తెలిపింది.
 
గతంలో పలు సందర్భాల్లో ఈ టికెట్‌పై 20 శాతం డిస్కౌంట్‌ ఇవ్వడంతో మంచి ఆదరణ లభించిందని, డిస్కౌంట్‌ ఎత్తేశాక కూడా ప్రయాణికుల ఆదరణ తగ్గలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments