29న ఇంటర్ ఫలితాలు... సంతృప్తి చెందనివారు పరీక్షలు రాసుకోవచ్చు

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (08:44 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్ రెండో సంవత్సర పరీక్షా ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. ఈ పరీక్షా ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులు తిరిగి పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఇంటర్ బోర్డ్ ఇప్పటికే ప్రకటించింది. 
 
28న తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. 
 
ఇప్పటికే మార్కులకు సంబంధించిన మార్గ దర్శకాలను సర్కారు విడుదల చేసింది. ప్రాక్టికల్ పరీక్షలకు 100 శాతం మార్కులు, ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు ఈ ఏడాది 35 శాతం మార్కులు కేటాయించి పాస్ చేయనున్నారు. 
 
అభ్యర్థులు ఫలితాలను https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అయితే.. ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులు తిరిగి పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపిన విషయం విధితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

Jin: జిన్ లాంటి కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా : నిఖిల్ ఎం. గౌడ

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments