Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారంపై నివేదిక ఇవ్వండి.. గవర్నర్ తమిళిసై

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (17:02 IST)
హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్‌లో జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ మండిపడ్డారు. ఈ ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ ఆమె ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. అలాగే, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె సూచిస్తూనే, ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.
 
కాగా, ఇటీవల అమ్నీషియా పబ్ నుంచి ఓ బాలికను మైనర్లతో కలిపి ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులోనే గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విపక్ష పార్టీల నేతలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 
 
ఈ అత్యాచార ఘటన వెనుక తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మనవడు ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. దీన్ని పోలీసులు ఖండించారు. ఇటు ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడన్న ఆరోపణలు వచ్చాయి. చివరకు మైనార్టీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్, తెరాస కీలక నేత కుమారుడు సహా ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం