Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పదో తరగతి పరీక్షా సమయంలో మార్పు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (11:07 IST)
తెలంగాణ పదో తరగతి పరీక్షా సమయంలో మార్పు చేసింది. పరీక్షా నిర్వహించే సమయాన్ని మరో అర్థగంట పెంచుతూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
 
తాజాగా సవరించిన టైమింగ్స్ ప్రకారం.. ఈ ఏడాది నుంచి ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 
 
ప్రశ్నాపత్రంలో ఎక్కువ ఛాయిస్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు పరీక్షా సమయాన్ని మరో అర్థగంట పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శేఖర్ కమ్ముల తో మరో సినిమా చేయనున్నాం : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

Niharika: యంగ్ స్టర్స్ తో టైం స్పెండ్ చేస్తుంటా అందుకే హెల్ప్ అవుతుంది : అల్లు అరవింద్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments