Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పదో తరగతి పరీక్షా సమయంలో మార్పు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (11:07 IST)
తెలంగాణ పదో తరగతి పరీక్షా సమయంలో మార్పు చేసింది. పరీక్షా నిర్వహించే సమయాన్ని మరో అర్థగంట పెంచుతూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
 
తాజాగా సవరించిన టైమింగ్స్ ప్రకారం.. ఈ ఏడాది నుంచి ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 
 
ప్రశ్నాపత్రంలో ఎక్కువ ఛాయిస్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు పరీక్షా సమయాన్ని మరో అర్థగంట పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments