అటవీశాఖ సిబ్బందికి అష్టకష్టాలు.. ఆడపులి, మగపులి కోసం వెతుకులాట

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:23 IST)
అటవీశాఖ అధికారులు ఎన్ని ప్రణాళిక అవలంబిస్తున్న పులి జాడలు అంతుచిక్కడం లేదు. ఏ-2 పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
 
ప్రస్తుతం కొమురంభీం జిల్లాలో అటవీశాఖ సిబ్బందికి ఏ-2 పులి సవాల్‌గా మారింది. 20 మంది సిబ్బందితో కలిసి ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసుకుని పులల కోసం అటవీ సిబ్బంది అధికారులు గాలిస్తున్నారు. 
 
అంతేకాదు ఏ2 మరో ఆడపులితో కలిసి తిరుగుతోంది. తాజాగా బెజ్జూరు మండలంలోని కుంటలమానేపల్లి శివారులో తెల్లవారుజామున రెండు పశువులపై దాడి చేసి హతమార్చింది. 
 
పులుల దాడులతో అక్కడి ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. మహారాష్ట్రలోని రాజురా ప్రాంతం నుంచి రెండు పులులు గతేడాది ఆసిఫాబాద్‌ అటవీప్రాంతానికి రావడంతో వీటికి ఏ-1, ఏ-2గా నామకరణం చేయటం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments