Webdunia - Bharat's app for daily news and videos

Install App

అటవీశాఖ సిబ్బందికి అష్టకష్టాలు.. ఆడపులి, మగపులి కోసం వెతుకులాట

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:23 IST)
అటవీశాఖ అధికారులు ఎన్ని ప్రణాళిక అవలంబిస్తున్న పులి జాడలు అంతుచిక్కడం లేదు. ఏ-2 పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
 
ప్రస్తుతం కొమురంభీం జిల్లాలో అటవీశాఖ సిబ్బందికి ఏ-2 పులి సవాల్‌గా మారింది. 20 మంది సిబ్బందితో కలిసి ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసుకుని పులల కోసం అటవీ సిబ్బంది అధికారులు గాలిస్తున్నారు. 
 
అంతేకాదు ఏ2 మరో ఆడపులితో కలిసి తిరుగుతోంది. తాజాగా బెజ్జూరు మండలంలోని కుంటలమానేపల్లి శివారులో తెల్లవారుజామున రెండు పశువులపై దాడి చేసి హతమార్చింది. 
 
పులుల దాడులతో అక్కడి ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. మహారాష్ట్రలోని రాజురా ప్రాంతం నుంచి రెండు పులులు గతేడాది ఆసిఫాబాద్‌ అటవీప్రాంతానికి రావడంతో వీటికి ఏ-1, ఏ-2గా నామకరణం చేయటం తెలిసిందే.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments