Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొమురం భీం జిల్లాలో పులి.. ఎద్దును చంపేసింది..

కొమురం భీం జిల్లాలో పులి.. ఎద్దును చంపేసింది..
, శనివారం, 20 ఫిబ్రవరి 2021 (12:31 IST)
తెలంగాణలో ఇటీవల కాలంలో పులులు, చిరుతల సంచారం ఎక్కువైంది. కొమురం భీం జిల్లాలో తెల్లవారు జామున ఓ పులి గ్రామంలోకి ప్రవేశించి ఎద్దును చంపేసింది. ప్రజలు అలర్ట్ కావడంతో అక్కడి నుంచి పులి పారిపోయింది. ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలో చిరుతలు కలకలం సృష్టిస్తున్నాయి. 
 
దేవరకద్ర మండలంలోని నాగారం గ్రామం శివారులో చిరుత లేగదూడను చంపి తినేసింది. ఇక ముచ్చింతల్ లో రెండు చిరుతలు తిరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. చిరుతల పాదముద్రలు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండు టన్నుల ఊరగాయలు.. విలువ రూ.12.65 లక్షలు.. ఏడు రకాలు