Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమ్మేసిన కరోనా మహమ్మారి : ఉద్యోగం రాదని నిరుద్యోగి సూసైడ్

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (12:10 IST)
తెలంగాణా రాష్ట్రంలో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రపంచాన్ని కరోనా వైరస్ కమ్మేసిందనీ, ఇకపై ఉద్యోగం రాదని ఆందోళనకుగురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కావడం లేదని, ఇక వచ్చే అవకాశం లేదని ఇప్పటికే వరంగల్‌కు చెందిన ఒక నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. 
 
తాజాగా నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలలో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో మనస్తాపానికి గురైన పాక శ్రీకాంత్ (25) అనే నిరుద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments