విద్యా సంస్థలకు సెలవు - పరీక్షలు వాయిదా

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (10:58 IST)
తెలంగాణా రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం జరగాల్సిన పరీక్షలను వాయిదావేశారు. అలాగే, విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ఈ విషయాన్ని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడించారు. 
 
మరోవైపు, శ్రీరాం సాంగర్ ప్రాజెక్టుకు చెందిన 30 గెట్లను ఎత్తివేసి 1.96 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగివున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Eesha Rebha: ఇన్‌స్టాగ్రామ్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Peddi: రామ్ చరణ్ చిత్రం పెద్ది విడుదల వాయిదా వేశారు

Rajasekhar: బుల్లెట్ సునీల్ గా రాజశేఖర్ పవర్ ఫుల్ రీ-స్టార్ట్ గ్లింప్స్ రిలీజ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ప్రకటన

J. D. Chakravarthy: ప్రచారం కోసం బూతులు మాట్లాడడాన్ని బరాబర్ ఖండిస్తున్నా : జె. డి. చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

తర్వాతి కథనం
Show comments