Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యా సంస్థలకు సెలవు - పరీక్షలు వాయిదా

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (10:58 IST)
తెలంగాణా రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం జరగాల్సిన పరీక్షలను వాయిదావేశారు. అలాగే, విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ఈ విషయాన్ని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వెల్లడించారు. 
 
మరోవైపు, శ్రీరాం సాంగర్ ప్రాజెక్టుకు చెందిన 30 గెట్లను ఎత్తివేసి 1.96 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగివున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments