Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్ కోసం దారి.. ఏడు కార్లు ఒకదాన్నొకటి ఢీ

Webdunia
సోమవారం, 23 మే 2022 (10:46 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఏడు కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. అంబులెన్స్‌కు దారిచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఏడు కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. దీనికారణంగా ఆ రహదారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటన బీజాపూర్ రహదారిలో జరిగింది. 
 
చేవెళ్ల నుంచి హైదరాబాద్‌కు ఓ అంబులెన్స్ రోగిని ఎక్కించుకుని అత్యవసరంగా బయలుదేరింది. ఇది బీజాపూర్ రహదారిపై ఆదివారం సాయంత్రం వెళుతుండగా, అంబులెన్స్‌కు చోటిచ్చే క్రమంలో కారులో ముందుకెళుతున్న వ్యక్తి తన కారు వేగాన్ని ఒక్కసారిగా తగ్గించాడు. దీంతో దాని వెనుకనే వస్తున్న ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 
 
అంతే ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నిలిచిపోవడంతో స్పందించిన వాహనదారులే చొరవ తీసుకుని కార్లను రోడ్డు పక్కను తరలించారు. డ్రైవింగ్ సమయంలో ఒకదానికొకటి కనీస దూరం పాటించక పోవడం వల్లే ప్రమాదం జరిగిందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments