Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సుప్రీంకోర్టు షాక్

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (17:16 IST)
గత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల రీకౌంటింగ్‌కు సంబంధించి టీఆర్‌ఎస్‌ ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 
 
ఎన్నికలకు సంబంధించి తనపై దాఖలైన వ్యాజ్యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఈశ్వర్ తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు.
 
మొత్తం 441 ఓట్ల తేడాతో ఈశ్వర్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఏ.లక్ష్మణ్ కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో తమను మోసం చేసి, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వివిపిఎటి) మెకానిజంను ఉపయోగించకుండా విజేతగా ప్రకటించారని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments