Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తతో అల్లుడు వివాహేతర సంబంధం, తెలియడంతో ఇద్దరూ కలిసి...

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (14:12 IST)
అత్తతో అల్లుడు జరిపిన వివాహేతర సంబంధం కారణంగా ఆ ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు. ఒకే వయసు కలిగిన వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
 
వివరాల్లోకి వెళితే.. వరంగల్ అర్బన్ జిల్లా దేవనూరు గ్రామంలోని పెద్దజాలుగుంట దగ్గర ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి మృతి చెందినట్లు స్థానికులు గమనించారు. వెంటనే సమాచారాన్ని పోలీసుకు తెలియజేయడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు.
 
వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం వున్నట్లు తేలింది. ఆత్మహత్యకు పాల్పడిన 35 ఏళ్ల సుమన్, తనకు అత్త వరసయ్యే 35 ఏళ్ల మాధవితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో మనస్థాపం చెంది ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments