Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తతో అల్లుడు వివాహేతర సంబంధం, తెలియడంతో ఇద్దరూ కలిసి...

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (14:12 IST)
అత్తతో అల్లుడు జరిపిన వివాహేతర సంబంధం కారణంగా ఆ ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు. ఒకే వయసు కలిగిన వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
 
వివరాల్లోకి వెళితే.. వరంగల్ అర్బన్ జిల్లా దేవనూరు గ్రామంలోని పెద్దజాలుగుంట దగ్గర ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి మృతి చెందినట్లు స్థానికులు గమనించారు. వెంటనే సమాచారాన్ని పోలీసుకు తెలియజేయడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు.
 
వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం వున్నట్లు తేలింది. ఆత్మహత్యకు పాల్పడిన 35 ఏళ్ల సుమన్, తనకు అత్త వరసయ్యే 35 ఏళ్ల మాధవితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో మనస్థాపం చెంది ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments