ఉద్యోగుల విభజనపై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (17:18 IST)
తెలంగాణా రాష్ట్రంలో అనేక కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. దీంతో కొత్తగా జోన్లను ఏర్పాటు చేయడంతో ఉద్యోగుల విభజన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. తెలంగాణాలో కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. 
 
ఆయన శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా అన్ని జిల్లాల కలెక్టర్లు పని చేయాలని కోరారు. మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగులు పని చేస్తే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు. 
 
స్థానిక యువతకు యువతకు ఉద్యోగులు కల్పించే అంశంపై సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని కోరారు. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలన్న ఏకైక ఉద్దేశంతోనే జోనల్ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments