Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగుల విభజనపై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (17:18 IST)
తెలంగాణా రాష్ట్రంలో అనేక కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. దీంతో కొత్తగా జోన్లను ఏర్పాటు చేయడంతో ఉద్యోగుల విభజన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. తెలంగాణాలో కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. 
 
ఆయన శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా అన్ని జిల్లాల కలెక్టర్లు పని చేయాలని కోరారు. మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగులు పని చేస్తే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు. 
 
స్థానిక యువతకు యువతకు ఉద్యోగులు కల్పించే అంశంపై సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని కోరారు. స్థానికులకు ఉద్యోగాలు దక్కాలన్న ఏకైక ఉద్దేశంతోనే జోనల్ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments