5న హైదరాబాద్‌ సిటీకి రానున్న ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (07:55 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న శ్రీరామానుజచార్య సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు. ఈ సందర్భంగా 11వ శతాబ్దానికి చెందిన శ్రీ రామానుజాచార్యను గౌరవించే 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' పేరుతో ప్రతిష్టించిన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. 
 
ప్రభుత్వ వర్గాల ప్రకారం, ప్రధాని నరేంద్ర మోడీ తొలుత పటాన్‌చెరులోని ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) క్యాంపస్‌ను సందర్శిస్తారు, అక్కడ ఆయన ఇనిస్టిట్యూట్ 50వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు.
 
ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌కు వెళ్లి 216 అడుగుల ఎత్తైన శ్రీరామానుజ చార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ ప్రాంగణంలో ప్రధాని మోజీ కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్‌లు నిర్మించారు. అలాగే, ప్రధాని రాక సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీకి తిరిగి వెళతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

Aishwarya Rajesh : శుభప్రదం గా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్

Mahesh Babu: మహేష్ బాబు లాంచ్ చేసిన జటాధార ట్రైలర్.. రక్తం త్రాగే పిశాచిగా సుధీర్ బాబు

Rishabh Shetty: కాంతారాచాప్టర్1 దివ్య గాథ బాక్సాఫీస్‌ను కైవసం చేసుకుంది

'కాంతార-1 బాక్సాఫీస్ వద్ద ఊచకోత - 2 వారాల్లో రూ.717 కోట్లు వసూలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments