Webdunia - Bharat's app for daily news and videos

Install App

5న హైదరాబాద్‌ సిటీకి రానున్న ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (07:55 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న శ్రీరామానుజచార్య సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు. ఈ సందర్భంగా 11వ శతాబ్దానికి చెందిన శ్రీ రామానుజాచార్యను గౌరవించే 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' పేరుతో ప్రతిష్టించిన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. 
 
ప్రభుత్వ వర్గాల ప్రకారం, ప్రధాని నరేంద్ర మోడీ తొలుత పటాన్‌చెరులోని ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) క్యాంపస్‌ను సందర్శిస్తారు, అక్కడ ఆయన ఇనిస్టిట్యూట్ 50వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు.
 
ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌కు వెళ్లి 216 అడుగుల ఎత్తైన శ్రీరామానుజ చార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ ప్రాంగణంలో ప్రధాని మోజీ కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్‌లు నిర్మించారు. అలాగే, ప్రధాని రాక సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీకి తిరిగి వెళతారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments