Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతల ఆదాయం 3 రెట్లు పెరిగితే - ఉద్యోగుల వేతనం 30 శాతం తగ్గింది.. పవన్

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (07:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గురువారం నిర్వహించి ఛలో విజయవాడ కార్యక్రమంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్రంలో వైసీపీ నేతల ఆదాయం మూడు రెట్లు పెరిగినా.. ఉద్యోగుల వేతనం మాత్రం 30 శాతం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, ఒక ప్రభుత్వ ఉద్యోగి బిడ్డగా ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఏపీలో చలో విజయవాడ నిరసనపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఏమాత్రం సబబుగా లేదన్నారు. ఉద్యోగులను నిలువునా మోసం చేసిందన్నారు. ఉద్యోగ సంఘాల నేతలో జరిగిన చర్చలను రాష్ట్ర ప్రభుత్వం సమస్యను సీరియస్‌గా తీసుకోలేదన్నారు. 
 
ఉద్యోగుల సమస్యలను సముచితమైన రీతిలో పరిష్కరించడంలో విఫలమైందన్నారు. తాను కూడా ప్రభుత్వ ఉద్యోగి కుమారుడని, ప్రతి ఉద్యోగి తన కుటుంబం కోసం టీఏలు, డీఏలు, పీఆర్‌సీ ఇంక్రిమెంట్‌లను పరిగణనలోకి తీసుకుంటారన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల ఇన్‌పుట్ ప్రకారం, హెచ్‌ఆర్‌ఎను ఎనిమిది నుండి రెండు శ్లాబ్‌లకు తగ్గించడం ద్వారా, దాని వల్ల రూ.5,000 నుండి రూ.8,000 వరకు వేతనం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments